ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం గిరిజనోత్సవ కార్యక్రమాన్ని తండాల్లో నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గిరిజనులు తమ ఆరాధ్య దైవాలకు పూజలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. పలుచోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు జడ్పీ చై
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వేడుకలు జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండా�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను భావితరాలు గుర్తుంచుకునేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ �
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జిలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.