భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ యంత్రాంగాన్ని అలెర్ట్ చేశారు. వరద ఉధృతి తగ్గేంత వరకు భద్రాచలంలోనే మకాం వేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు సూచి�
తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని పల్లెల సమగ్రాభివృద్ధిని సాధించాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి వంటి అద్భుత కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మార్చ
పల్లెప్రగతి ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి బాగున్నదని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ కుమార్ పమ్మీ కొనియాడారు.