రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లోని ఉద్యోగ నియామక పరీక్షలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. మొత్తం 4,93,727 (75.68%) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్టు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్య
Bhadrachalam | తెలంగాణ గురుకుల విద్యార్థులు.. దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందుతున్నారు. కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని కూడా పాట్నా ఐఐటీలో సీటు పొందారు. ఆ ఆదివాసీ బిడ్డను అధికారులు అభినందించి, ఐ�
TREIRB | హైదరాబాద్ : తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న పరీక్షలు మొదటి రోజు సజావుగా సాగాయని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్)
TREIRB | హైదరాబాద్ : గురుకుల నియామక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సీబీఆర్టీ(కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష) పరీక్షలు నిర్వహించనున్నారు.
గురుకులాల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల దరఖాస్తు గడువు బుధవారం సాయంత్రం ముగిసింది. చివరిరోజు నాటికి మొత్తం 65 వేలకుపైగా దరఖాస్తులు నమోదైనట్టు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన�
తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (టీఎస్ఆర్జేసీ)లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల