అధికారులు కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందంజలో నిలపాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు.
రోజురోజుకు బెంబేలెత్తిసున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరికొత్త పంథాను ఎంచుకొన్నది. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు అధునాతన పద్ధతులను అవలంబించేలా ప్రయత్నిస్త�
ఈ యేటి గణేశ్ నవరాత్రోత్సవాల్లో మీ మండపంలో పర్యావరణ హిత విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారా? అయితే, మీరు రూ.10 వేలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ కాలుష్య నియం�