తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కలవాలంటే రోజుల తరబడి ఎదురు చూడాల్సిందే. సామాన్య ప్రజలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు పీసీబీ అధికారులను కలవడం గొప్ప విషయంగా మారింది. ముఖ్యమంత్రి, మంత్రు�
ఒక్కొక్క ఉన్నతాధికారికి రూ.లక్షల్లో జీతాలు.. అన్ని అలవెన్స్లు వర్తించేలా సర్వీస్ రూల్స్.. ప్రభుత్వ శాఖలన్నింటి కంటే మెరుగైన వసతులు.. స్వయం ప్రతిపత్తి కలిగి ఉండటంతో ఇంక్రిమెంట్లు, పదోన్నతుల్లో మిగతా శ�
అధికారులు కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందంజలో నిలపాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు.
రోజురోజుకు బెంబేలెత్తిసున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరికొత్త పంథాను ఎంచుకొన్నది. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు అధునాతన పద్ధతులను అవలంబించేలా ప్రయత్నిస్త�
ఈ యేటి గణేశ్ నవరాత్రోత్సవాల్లో మీ మండపంలో పర్యావరణ హిత విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారా? అయితే, మీరు రూ.10 వేలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ కాలుష్య నియం�