రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్లలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం.. జాతీయ పతాకాలను ఆవిష్కరించిన మంత్రులు స్వరాష్ట్రంలో అనతికాలంలోనే రంగారెడ్డి జిల్లా అద్భుతంగా అభివృద్ధి చెందిందని, మనమంత�
తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని, ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్లోని కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమ�
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేదుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయ
ఈ నెల 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
భారత సమాఖ్యలో తెలంగాణ విలీనమైన సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ఉత్తర్వులు జారీ చేసి�
Telangana | హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో నిర�