కవులు, రచయితలు, సాహితీవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఐఎంఏ హాల్లో సాహిత్య దినోత్సవం నిర్వహ
కలం ఎంతో గొప్పదని కవులు తమ రచనల ద్వారా అనేక సందర్భాల్లో నిరూపిస్తున్నారని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమకొండలోని హరిత కాకతీయ �
60 ఏండ్లకు పైగా అన్ని విధాలుగా ఆగమైన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా సాధించి కేవలం 9 ఏండ్లలోనే అన్ని రంగాలను ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేయడంతోపాటు కళలు, కవులు, కళా
సంస్కృత భాషలో ఎన్నో రచనలు చేసి సాహిత్య ఔన్నత్యాన్ని దశదిశలా చాటిన మహామహోపాధ్యాయుడు మల్లినాథసూరి కొల్చారంలో జన్మించడం మనందరికీ ఎంతో గర్వకారణమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
తెలంగాణలోని ప్రతి పల్లెలో కవులు, కళాకారులు ఉన్నారని, సాహితీ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి క�
సాహితీ కుసుమం.. గుభాళించింది. అక్షరం అలలై ఎగిసింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం
గ్రేటర్వ్యాప్తంగా నిర్వహించిన సాహిత్య దినోత్సవం తీయని వేడుకగా, వైభవోపేతంగా సాగింది. తెలంగాణ సాహిత్య విశిష్టతను మరో