Tummidihetti Barrage | మేడిగడ్డ బరాజ్లో రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించి, కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాల్సిందిపోయి.. తమ్మిడిహట్టి వద్ద రెండు బరాజ్లు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహ
సాగునీటి రంగ పితామహుడిగా పేరుగాంచిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మీర్ వాయిజ్ అలీ దంపతులకు 1877, జూలై 11న హైదరాబాద్లో జన్మించారు.