మెదక్ జిల్లా అల్లాదుర్గంలో అరుదైన జినపాద సింహాసనంతోపాటు శాసనాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీ రామోజు హరగోపాల్ తెలిపారు. అది పాలరాతితో చేసిన సింహాసనం అని, దానిపై పాదాలు, వెన�
యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో చరిత్ర పూర్వయుగం ఆనవాళ్లను, శాతవాహన కాలంనాటి పురా వస్తువులను గుర్తించారు. కొలనుపాకలోని పీతాంబరం వాగు ఒడ్డున ‘గుడిగడ్డ’గా పిలిచే మిట్టపల్లి భాసర్ వ్యవసాయ భూమిలో కొ�