హైదరాబాద్ దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 58 మంది ఎఫ్బీవోలు ఆదివారం బెజ్జూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అకాడమీ అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్ రామ్మోహన్ ఆధ
తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో 21వ బ్యాచ్ అటవీ సెక్షన్ అధికారులు, 33వ బ్యాచ్ బీట్ అధికారులకు 6 నెలల శిక్షణ ముగిసింది. 15 మంది సెక్షన్, 70 మంది బీటు అధికారులు శిక్షణ పొందారు. వీరిలో 24 మంది మహిళా అధికారులున్నార�
పశుగ్రాసం కోసం అడవులపై పెంపుడు జంతువుల ఒత్తిడిని తగ్గించేందుకు అటవీ సమీప గ్రామాల్లో పల్లె పశువుల వనాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ సూచించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ధూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తున్నది. అటవీ ప్రాంతంలో ఉన్న రాష్ట్ర అకాడమీ కార్యాలయం సమీపంలో
కొత్తగూడెం: చండ్రుగొండ అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు గోల్డ్ మెడల్ అందుకున్నారు. గురువారం హైదరాబాద్లోని దూలపల్లి ఫారెస్టు అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఈ మెడల్ వీరికి అందజేశారు. గత సంవత్సర కాలంలో చండ్ర