హైదరాబాద్ వేదికగా జరుగనున్న సంతోష్ ట్రోఫీ కోసం తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్(టీఎఫ్ఏ)గురువారం జట్టును ప్రకటించింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు జరిగే టోర్నీ కోసం 22మందితో రాష్ట్ర టీమ్ను ఎంపిక
Hyderabad | హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ విషయాన్ని ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ జీపీ పాల్గుణ ధృవీకరించారు. సోమవారం
హైదరాబాద్ : కొవిడ్-19తో రాష్ట్ర ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు అజయ్ బాబు(59) కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. అజయ్ 1978లో గౌహతిలోని జరిగిన స్కూల్ నేషనల్స్ ద్వారా అరంగేట్రం చేశాడు. 1979, 1980 లలో జర