పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేసి నీటినిల్వ ప్రారంభించేందుకు కేంద్రం, ఏపీ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. కానీ, ఈ ప్రాజెక్టుతో ఏర్పడే ముంపుపై సర్వే నిర్వహించకుండా తాత్
సమయం లేదు. సందర్భం అసలే లేదు. ఉచితానుచితాల ప్రసక్తే లేదు. అధికారిక కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా అనేది పట్టదు. పిడుగుకి, బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహార శైలి.
Kaleshwaram commission | తెలంగాణ రిసెర్చ్ అధికారులు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు.
జాయింట్ డైరెక్టర్ తోపాటు చీఫ్ ఇంజినీర్, ఇతర ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరైన వారిలో ఉన్నారు. మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస�
Kaleswaram project | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని నాగ్పూర్ ఈఎన్సీ అనిల్ బహుదూరె అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు�
సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే వారికి సమున్నత స్థానం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు హైదరాబాద్, సెప్టెంబర్15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇంజినీర్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నార�