స్వరాష్ట్రంలో దశాబ్దకాలంపాటు ప్రగతిపథంలో సాగి, చదువుల వెలుగులు పంచిన విద్యాశాఖ, నేడు సర్వనాశనం అవుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ గురుకుల వ్యవస్థను నిర్�
పాలిటెక్నిక్ విద్యార్థుల శాపంగా మారిన జీవో 97ను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శివరాజ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కోస్గిలోని పాలిటెక్నిక్ కళాశ�
సీఎం రేవంత్రెడ్డి దుమ్ముంటే నేరుగా తమ కళాశాలకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తే తమ చదువు సత్తా ఏంటో చూపిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ఖులు సవాల్ విసిరార�
జీవో-97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రంతోపాటు నందిపేట్లో శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్
తెలంగాణ విద్యాశాఖ కమిషన్ రూపొందించిన తెలంగాణ విద్యా విధానం- 2026 నివేదిక విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలను మిగిల్చింది. కమిషన్ రిపోర్టు కన్ఫ్యూజన్గా ఉన్నది. త్రిభాషా అమలు ప్రతి�
ఫార్మారంగంలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 11న మెగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ
జాతీయ విద్యా విధానం-2020పై అధ్యాపకులు అవగాహన పెంచుకోవాలని మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ (manu) డీన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ వనజ అన్నారు. గురువారం లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ మో
సమైక్య పాలనలో నిర్వీర్యమైన విద్యావ్యస్థను బలోపేతం చేయడంతో పాటు దానిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
Gangula Kamalaker | కరీంనగర్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి తెలుసుకోకుండా, బొత్స సత్యనారాయణ ఇష్ట