TG Secretariat | తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు బుధవారం నుంచి ఫేసియల్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు నమోదు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మంగళవారం ఆమె అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఆక్రమణల తొలగింపునకు సంబంధించి హైడ్రాకు మరిన్ని అధికారాలు అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలు
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో మాట్లాడారు.
ప్రజాపాలన దరఖాస్తుల పూర్తి వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్లైన్లో పకడ్బందీగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఇతర ఉన్నతాధిక�