‘తొమ్మిదిన్నరేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతోపాటు అనేక ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేసింది.. కానీ రెండేండ్ల కాలంలోనే క�
బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్లు.. ఐదేండ్లకు రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి .. ఇప్పుడు కేవలం 3.85 శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయించారని.. అందులో కేవలం రూ.5 వేల కోట్లు మాత్ర మే ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బీసీ�
హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసగించిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. బడ్జెట్లో బీసీలకు, ఎస్సీలకు సరైన కేటాయింపులు చేయలేదని ధ్వజమెత్తారు.
ముగ్గురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిధుల వరద ప్రవహించి అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని భావించిన జిల్లా ప్రజలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్ అంకెల గారడీ తప్పా నడిగడ్డ రైతులు, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు విమర్శించారు. తెలంగాణ ప�
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.177 కోట్లు కేటాయించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా అమలయ్యే పలు పథకాలకు వీటిని ఇవ్వనున్నది. అందులో విద్యార్థుల విదేశీ విద్యకు సంబంధించి వివేకానంద ఓవర్సీస్ పథకం, వేద పాఠశ�
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో పెద్ద పీట వేసింది. వ్యవసాయ రంగానికి రూ.25వేల కోట్లు ప్రతిపాదించింది. అలాగే రైతు రుణమాఫీకి రూ.5,225వేల కోట్లను బడ్జెట్లో కేటాయించింది. దీనిపై రైతులు హ
హైదరాబాద్ : శాంతి భద్రతలు, పోలీసు శాఖ సంక్షేమానికి రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. బడ్జెట్ 2021లో హోంశాఖకు రూ. 6,465 కోట్లు కేటాయించినట్లు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్ర
హైదరాబాద్ : త్వరలోనే రాష్ర్టంలో సమగ్ర భూసర్వే చేపడుతామని, ఇందు కోసం బడ్జెట్లో రూ. 400 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంత�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్లో ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 11,728 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సమైక�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్ 2021 కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి రూ. 25 వేల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కరోన�
హైదరాబాద్ : రాష్ట్రంలోని మహిళలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే షీ టాయిలెట్లు నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు కొత్తగా పోలీసు స్టేషన్లు, అన్ని యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లను ని�