హైదరాబాద్లో ఉండి బీదర్లో ఏటీఎం దోపిడీకి దొంగలు స్కెచ్ వేసినట్లు పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. పోలీసుల గాలింపు ముమ్మరం కావడంతో దోపిడీ దొంగలు రాష్ర్టాన్ని దాటి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
మహారాష్ట్రలోని తడోబా, కనర్గాం ఫారెస్ట్లో పులులు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి వాటి సంరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేస్తామని పీసీసీఎఫ్ డోబ్రియాల్ అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి (కే), గొల్లగఢ్, పిప్పల్కోటి రిజర్వాయర్ ప్రాంతాల్లో నెల రోజులుగా పెద్ద పులి సహా మూడు పిల్లలు సంచరిస్తున్నాయి.
Telangana | సరిహద్దు రాష్ట్రాల పల్లెలన్నీ తెలంగాణ ప్రగతిని చూడాలని పయనమవుతున్నయి. విభజన రేఖ అవతలి నుంచి ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తున్నయి. ‘అనతి కాలంలోనే అపార అభివృద్ధిని సాధించిన తెలంగాణలో మమ్మల్నీ కలుపుకోం�
అశ్వారావుపేట: ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి రిలయన్స్ పెట్రోల్ ట్యాంకర్లో హైద్రాబాద్కు గంజాయ