తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగిన అరవై ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి మన్మోహనుడి (Manmohan Singh) ప్రభుత్వంలోనే ముగింపులభించింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే నెరవేరింది.
తొమ్మిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు చరిత్ర సృష్టించబడిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు ట్వీట్ చేశారు. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన సందర్భాన్ని మంత్రి ట్విటర్లో �
మా నిధులు మాకే.. మా ఉద్యోగాలు మాకే..’ అంటూ వలసవాదుల దోపిడీకి వ్యతిరేకంగా గర్జించిన జిల్లా.. ఖమ్మం. వివక్షపై పిడికిలెత్తి ‘జై తెలంగాణ’ అంటూ తొలికేక పెట్టింది ఖమ్మం.
MP K Keshava rao | అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు.