TG Assembly | తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. సంక్షేమం, సామాజిక న్యాయానికి ఈ ప్రభుత్వం కట్ట�
TG Assembly | దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి ఉత్పత్తి అవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ తెలిపారు. వరి రైతులకు రూ.500 పంట బోనస్ ఇస్తున్నామని.. మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్ సిలిండర�
TG Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ శాసనసభలో ప్రసంగిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని గవర్నర్ తెలిపారు. అన్ని వర్గాల సంక్షే
Telangana | తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు