మే నెలలో కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
Heatstroke | నిజామాబాద్ జిల్లా(Nizamabad) నవీపేట మండల కేంద్రంలో ఓ ఉపాధి హామీ కూలీ వడదెబ్బకు (Heatstroke) గురై చికిత్స పొందుతూ మృతి((Laborer died) చెందింది.
కాంగ్రెస్ (Congress) అంటే దొంగరాత్రి కరెంటు.. బీఆర్ఎస్ (BRS) అంటే 24 గంటల ఉచిత కరెంట్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేని కాంగ్రెస్ నేతలు తిట్ల దండకం చేస్తున్నారని విమర్శించారు.
ముషీరాబాద్:సురక్షితంగా గమ్యం చేరాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని కోరుతూ బుధవారం ముషీరాబాద్ డిపో-1 అధికారులు కళాకారులతో బస్సు స్టాప్లలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంనగర�