కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు గురువారం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు.
అన్నదాతలు పొలంబాట వీడి పోరుబాట పట్టారు. జోరుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డుమీదకు ఈడ్చిందంటూ ఆర్తనాదాలు చేశారు. కొంతమందికే పంటల రుణమాఫీ చేయడంతో మాఫీకాని రైతులు ఆందోళనల�
పదవిలో ఉన్నా, లేకున్నా ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యానారాయణరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రూ. 3 కోట్లతో నిర్మించనున్న ఎంపీడీవో, తహసీల్దార్ �