ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఒక పవిత్రమైన ఆయుధం అని కోటగిరి తహసీల్దార్ గంగాధర్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఆదివారం కోటగిరి మండల క�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకే బస్తీదవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు సభాపతి పో చారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 400 బస్తీ దవాఖానలను మంజూరుచేసినట్లు చెప్పారు.