ASHA workers | తెలంగాణ చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు స్థిరమైన వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహాబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశకార్యకర్తలు ధర్నా నిర్వహ�
షరతుల్లేని రుణమాఫీ, రైతుభరోసా పథకం అమలు కోసం రైతాంగం మరో పోరాటానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ఇచ్చిన రెండు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న ధర్నా నిర్వహించనున్నట్లు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్
జిల్లాలోని కొందుర్గు తహసీల్ ఆఫీసులో ఆర్వోఆర్, పహాణీ నకలుకు రూ.40వేలు డిమాండ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రికార్డు అసిస్టెంట్ బాలరాజ్ మరో ప్రైవేటు ఉద్యోగితో కలిసి లంచం డిమాండ్ చేశాడంటూ ఓ �