వికారాబాద్లో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా శనివారం బ్రహ్మకుమారి ఈశ్వరీయ ఆధ్వర్యంలో రాజస్థాన్కు చెందిన హరీశ్ శనివారం పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తాలో పంటితో డీసీఎంను లాగారు.
చిన్నప్పుడు కొన్ని పండ్లు ఊడిపోయి, వాటి స్థానంలో కొత్తవి వస్తాయి. ఇదంతా సహజ పరిణామ క్రమమే. కానీ ఆ ఊడిన పండ్లను పరీక్షించి, బిడ్డలోని ఒత్తిడిని గుర్తించవచ్చా! ఆ ఒత్తిడి భవిష్యత్తు మీద ఏ మేరకు ప్రభావం చూపిస�
రోజూ ఉదయం మనం తప్పకుండా చేసే పని పళ్లు తోముకోవడం. అయితే, ఎంతసేపు తోముకున్నామన్నదీ ముఖ్యమేనని అంటున్నారు దంత వైద్యులు. పళ్లపై బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి పేరుకుపోయి పాచిలా తయారవుతాయి. పన్నెండు గంట�
ఆమె డెంటిస్ట్. దంతక్షయం ఉన్న పిల్లలే తన దగ్గరకు ఎక్కువగా వస్తుంటారు. సమస్యకు మూల కారణమేమిటని ఆరా తీసింది. చాక్లెట్లు, బిస్కెట్ల వల్లే దంతాలు పుచ్చిపోతున్నాయని తేలింది. చిరుతిళ్లలో చక్కెరే ప్రధాన శత్రువ
న్యూయార్క్, సెప్టెంబర్ 7: తన బరువు కంటే దాదాపు 5 వేల రెట్లు ఎక్కువ బరువును చీమ మోయగలదు. పెద్ద పెద్ద ఆకులను కూడా ఎంతో సులభంగా అవి మోసుకెళ్లడం చూస్తూనే ఉంటాం. మనిషి వెంట్రుకతో పోలిస్తే అత్యంత సన్నగా, తేలిగ్గ�
దంతాల ఆరోగ్యం అనేసరికి అందరూ ఏ టూత్పేస్ట్ వాడాలి? ఏ కంపెనీ బ్రష్ వాడాలి? అనే ఆలోచిస్తారు తప్ప, ఆహారంలో చేసుకోవాల్సిన మార్పుల గురించి పట్టించుకోరు. నిజానికి కొన్నిరకాల పండ్లను తరచూ తింటే, దంతాలు ఆరోగ్య�
ఒకవైపు కరోనా భయం. మరోవైపు వర్క్-ఫ్రమ్-హోమ్తో పనిలో ఉక్కిరిబిక్కిరి. అంతలోనే ఉద్యోగ అభద్రత. ఇలా రకరకాల కారణాలతో చాలామంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడివల్ల మానసిక సమస్యలతోపాటు శారీరక సమస్యల