వికారాబాద్, డిసెంబర్ 24 : వికారాబాద్లో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా శనివారం బ్రహ్మకుమారి ఈశ్వరీయ ఆధ్వర్యంలో రాజస్థాన్కు చెందిన హరీశ్ శనివారం పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తాలో పంటితో డీసీఎంను లాగారు.
హరీశ్ ఇప్పటి వరకు 4 వేలకు పైగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందని ఆయనకు ఐరన్ మ్యాన్ అనే బిరుదు ఉన్నదని బ్రహ్మకుమారి ఈశ్వరీయ మధు అక్కయ్య తెలిపారు. వీరి వెంట బ్రహ్మకుమారీస్ సభ్యులు ఉన్నారు.