మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు, క్షేత్ర సహాయకులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారికి సకాలంలో వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటు�
జీహెచ్ఎంసీలో నిబంధనలకు తిలోదకాలిస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్బన్ బయోడైవర్సిటీ విభాగంలో ఫీల్ట్ అసిస్టెంట్లు సూపర్వైజర్స్) 39 మంది, టెక్నికల్ అసిస్టెంట్లు (సూపర్వ�
తూనికల కొలతల (లీగల్ మెట్రాలజీ) విభాగంలో సిబ్బంది కొరత అధికంగా ఉందని చెబుతున్న అధికారులు ఉన్న వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ రీజియన్ డిప్యూటీ కంట్రోలర్
మండలంలో ఏడాదిపాటు నిర్వహించిన ఉపాధి హామీ పనులపై బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బహిరంగ విచారణ నిర్వహించారు. అడిషనల్ డీఆర్డీవో బాలరాజ్ ఆధ్వర్యంలో 14వ బహిరంగ విచారణ కొనసాగింది.