ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ జమీందార్ ఎస్కే జావిద్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ�
రాష్ట్రవ్యాప్తంగా కొన్నేండ్లుగా కలప ఉత్పత్తి తగ్గింది. గృహ నిర్మాణాలు పెరగడంతో డిమాండ్కు సరిపడా కలప దొరకడంలేదు. దీంతో కలప అవసరాలు తీర్చుకునేందుకు విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్నది.
ఆ మహా టేకు వృక్షాలకు ‘శ్రీరామ లక్ష్మణ’ నామాలే రక్షగా నిలుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామ పరిధి అటవీ ప్రాంతంలో వందేళ్ల క్రితం పూర్వీకులు రెండు టేకు చెట్లకు రామలక్ష్మణుల పేరు పెట్�