ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, పీఆర్సీ, సీపీఎస్ రద్దు, ఆరు డీఏల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, ఇదే ధోరణి కొనసాగితే సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత రాష్�
తమ అపరిస్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తహసీల్దార్ డీ శ్రీనివాస్కు ఆ సంఘం నాయకులు గుర�
అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విశ్వవిద్యాలయ కళాశాల ఉపాధ్యాయుల సంస్థ (ఏఐఎఫయూసీటీవో) ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ ఎన్జీ కళాశాల ఎదుట అధ్యాపకులు ధర్నా నిర్వహించారు.
Maha Dharna | ఉపాధ్యాయ ,విద్యారంగ సమస్యల సాధన కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు బాబురెడ్డి తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం న స్పూర్లోని కలెక్టరేట్ ఎదుట కమిటీ నాయకులు ధర్నా నిర్వహించారు.