అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ అమలు చేయడంతోపాటు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ పక్కన అమరువీరుల
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకర భిక్షంగౌడ్ హెచ్చరించారు.
రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కారానికి దశలవారీగా నిరసన తెలుపాలని నిర్ణ�
చంపాపేట : ఉపాధ్యాయుల బదిలీల్లో చోటుచేసుకుంటున్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి అన్నారు. పీఆర్టీయూ-టీఎస్ ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి