Road accident | బొడ్డుగూడెం (Boddugudem) గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు (Woman teacher) ప్రాణాలు కోల్పోయింది.
ఏండ్ల తరబడి ఉద్యోగం కోసం ఎదురుచూపు.. ఇక రాదనుకున్న ఉద్యోగం రానే వచ్చింది.. ఆయనతోపాటు ఇంటిల్లిపాదీ ఆనందపడ్డారు.. ఇక తమ కష్టాలు తీరుతాయని సంతోషించారు.. విధి వక్రీకరించింది.
Road Accident | కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టీచర్ మృతి చెందగా.. ముగ్గురు విద్యార్ళు గాయపడ్డారు. మంత్రి ఛింద్వారాలో
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మూర్చవ్యాధితో (ఫిట్స్) ఓఅధ్యాపకురాలి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన కురవి మండలం సీరోలు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా