ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే సోషల్మీడియా యాక్టివిస్టులను జైలులో పెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి విమర�
ఏపీలోని టీడీపీ ప్రభుత్వ వేధింపులు, అవమానాలను తట్టుకోలేక ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ సర్వీసుకు గుడ్బై ప్రకటించారని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆయన డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా ఉన్నారు.