దేశానికి, దేశ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకే ఈ సంస్కరణలంటూ ఊదరగొడుతూ వస్తున్న మోదీ సర్కారు.. గడిచిన 11 ఏండ్లలో తీసుకున్న ఏ నిర్ణయంతోనూ ఎవరికీ పెద్దగా ఒనగూరిన లాభమేమీ లేకపోవడం గమనార్హం.
Union Budget | భారత్కు ఆర్థిక సుపరిపాలన పునాదులు 1860లోనే తొలి బడ్జెట్తో పడ్డాయి. 1991లో మన్మోహన్ సింగ్ సంస్కరణలకు శ్రీకారం చుడితే, నిర్మలా సీతారామన్ పేపర్ లెస్ బడ్జెట్ సమర్పించి రికార్డు నెలకొల్పారు.
న్యూఢిల్లీ, జూన్ 30: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) గురువారం ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. 2017 జూలై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిస�
లండన్: కరోనా మహమ్మారి వేళ కూడా ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ఉన్న టాప్ పది మంది సంపద రెట్టింపు అయినట్లు ఆక్స్ఫామ్ సంస్థ తన రిపోర్ట్లో తెలిపింది. మహమ్మారి కరోనా విజృంభిస్తున్న సమయంలో ఒ�