Tata Cars : టాటా కార్ల ధరల్ని పెంచబోతున్నట్లు టాటా మోటార్స్ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి టాటా కార్ల ధరలు పెరగనున్నాయి. గరిష్టంగా రూ.25,000 వరకు కార్ల ధరల పెంపు ఉండే అవకాశం ఉంది.
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది. ప్రత్యేకంగా డిసెంబర్ ఈఎంఐ స్కీంను పరిచయం చేసింది. కంపెనీకి చెందిన పది మాడళ్లపై తక్కువ
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ తాజాగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. జీఎస్టీ తగ్గించడంతో రెండు నెలల క్రితం వాహన ధరలను భారీగా తగ్గించిన సంస్థ..ఈసారి ఏకంగా పలు మాడళ్లపై లక్ష రూపాయల వరక
ఎంపిక చేసిన మాడళ్లపై టాటా మోటర్స్ తాజాగా లక్ష రూపాయల వరకు తగ్గింపు ప్రకటించింది. వీటిలో టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హరియర్, సఫారీ మాడళ్లున్నాయి.
TATA Cars | ఇప్పటికే దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో దూకుడును ప్రదర్శిస్తున్న టాటా మోటర్స్.. త్వరలో మరో మూడు సరికొత్త మాడల్ కార్లను పరిచయం చేయనున్నది.