ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీకి (Robbery) పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ప్రెస�
ఆర్బీఐకి చెందిన వందల కోట్ల రూపాయలు తరలిస్తున్న ట్రక్ ఒకటి చెన్నైలోని తాంబరం వద్ద హఠాత్తుగా నిలిచిపోవటంతో ఆర్బీఐ అధికారులు, పోలీసులు టెన్షన్ టెన్షన్గా గడిపారు. రెండు భారీ కంటైనర్ ట్రక్కుల్లో రూ.1070
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు చెందిన రెండు కంటైనర్ ట్రక్కులు (Container truck) బ్యాంకులకు డబ్బును తీసుకువెళ్తున్నాయి. ఒక్కోదాంట్లో రూ.535 కోట్లు ఉన్నాయి. ఇంతలో ఒక ట్రక్కు బ్రేకులు ఫెయిల్ (Breaks down) అయ్యాయి.
Viral News | మద్యం మత్తులో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు వీరంగం సృష్టించారు. వెజిటేరియన్ హోటల్ (vegetarian hotel)కి వెళ్లి నాన్వెజ్ కావాలంటూ సిబ్బందితో గొడవకు దిగారు. ఈ ఘటన చెన్నై (Chennai) శివారు తాంబరం (Tambaram) సమీపంలో గురువారం �