Himanta Sarma | ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ముంబై ఉగ్రదాడి ఘటన ప్రస్తావనే వినిపిస్తోంది. అందుకు కారణం ముంబై 26/11 పేలుళ్ల కేసులో (Mumbai Terror Attacks) ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Rana)ను భారత్కు తీసుకురావడమే.
Cars With Same Number | ప్రముఖ హోటల్ వద్ద ఒకే నంబర్ ప్లేట్తో రెండు కార్లు కనిపించాయి. భద్రతా పరంగా ఇది కలకలం రేపింది. ఒక కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ రెండు కార్లను పోలీస్ స్టేషన్కు తరలించారు.
Bomb Threat | విమానాలకు బాంబు బెదిరింపు (Bomb Threat)లతో ఇప్పటికే ఆందోళన నెలకొనగా, తాజాగా హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది. తాజాగా లక్నో (Lucknow)లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ�
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా గురించి ఢిల్లీ పోలీసులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అఫ్తాబ్ శిక్షణ పొందిన చెఫ్ అని అతనికి మాంసాన్ని ఎల
António Guterres: 2008, సెప్టెంబర్ 26వ తేదీన ముంబైలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని తాజ్ హోటల్ వద్ద ఉన్న స్మారక మ్యూజియం వద్ద ఇవాళ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ నివాళి అర్పించారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఉన్న తాజ్ హోటల్ను మూసివేశారు. మూడు రోజల పాటు హోటల్ను మూసివేస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. అక్కడ ఉన్న 76 మంది కోవిడ్ పరీక్షలో పాజిటివ్ తేల�