Mumbai terror attacks | ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా (Tahawwur Rana)ను భారత్కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Mumbai Attack | ముంబై ఉగ్రదాడి ఘటనలో(Mumbai Terror Attack) దోషిగా తేలిన తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్కు అప్పగించేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.
ముంబై : 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్కు చెందిన తహవుర్ రాణా అనుమానితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే చికాగోలో వ్యాపారవేత్త అయిన రాణా ప్రస్తుతం అమెరికా కస్టడీలో ఉన్నాడు . రాణా అప�