సహజసిద్ధమైన ప్రకృతి సౌందర్యం, అడవి అందాలను గురించి బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘తడోబా-అంధేరి టైగర్ రిజర్వ్'లో మంగళవారం తన స్నేహితుడొకరు తీసిన ఓ వీడి�
రాష్ట్రంలో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోని ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు.
Maharashtra | మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా తాడోబా అభయారణ్యంలో ఘోరం జరిగింది. పులి దాడిలో అటవీశాఖ మహిళా ఉద్యోగిని మృతి చెందింది. పులుల గణన కోసం అటవీ సిబ్బంది శనివారం ఉదయం అభయారణ్యంలోకి వెళ్లింది. ఈ