ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హాజరు పక్కాగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించ�
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో కార్పొరేటుకు దీటుగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నది.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు ట్యాబ్లను పంపిణీ చేసింది. విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు బోధిస్తున
మంత్రి కేటీఆర్ గిఫ్ట్ఏ స్మైల్ కిం ద అందించిన ట్యాబ్లు గిరిజన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆకాశ్ బైజూస్ సాఫ్ట్వేర్తో కూడిన రూ.80వేల ఖరీదు చేసే ఈ మినీ కంప్యూటర్లు వారి విద్యాభివృద్ధికి