పంజాబీ సుందరి తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రసీమలో దూసుకుపోతున్నది. మహిళా ప్రధాన చిత్రాల్ని ఎంపికచేసుకుంటూ తనకంటూ ప్రత్యేకపంథాను సృష్టించుకుంది. వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న ఈ
సాధారణంగా బాక్సాపీస్ వద్ద హీరోహీరోయిన్ల సినిమాల మధ్య పోటీ ఉంటుందని తెలిసిందే. అయితే కోవిడ్ ఎఫెక్ట్ (Covid 19)తో థియేటర్లకు ఆదరణ కరువవడంతో అలాంటి పోటీని చూడక చాలా కాలమే అవుతుంది.
సినీరంగంలోని వివాదాలు, సమస్యలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటుంది పంజాబీ సుందరి తాప్సీ. ముఖ్యంగా మహిళాసాధికారత, పురుషాధిక్యత గురించి తన గళాన్ని వినిపిస్తుంటుంది. తాజా ఇంటర్వ్యూలో సి�
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ కెరీర్లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. త్వరలో రష్మీ రాకెట్ అనే బాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇ�
ఝుమ్మంది నాదం సినిమాతో వెండితెరకు పరిచయమైన అందాల సుందరి తాప్సీ. ఈ అమ్మడు కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది. ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయి�
తాప్సీ అంటేనే కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్ అంటున్నారు బాలీవుడ్ జనాలు. గత కొన్నేళ్లుగా మహిళా ప్రధాన చిత్రాలు, సామాజిక అంశాల్ని స్పృశించే కథల్ని ఎంచుకొంటూ హిందీ చిత్రసీమలో ప్రత్యేకతను సృష్టించుకుంది. వ
బాలీవుడ్ చిత్రసీమలోని బంధుప్రీతి, మాఫియా రాజకీయాలపై గత రెండేళ్లుగా తీవ్రమైన చర్చ జరుగుతున్నది. తారల వారసులకు ఇండస్ట్రీలో పెద్దపీట వేస్తారని, బయటినుంచి వచ్చిన వారు హిందీ చిత్రసీమలో నిలదొక్కుకోవడం చాల�
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్లో ఒకరిగా ఉన్న తాప్సీ ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ అలరిస్తుంది. ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. సమాజం
బాలీవుడ్లో ప్రయోగాత్మక, వైవిధ్యమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తోంది పంజాబీ సొగసరి తాప్సీ. సవాళ్లతో కూడిన పాత్రల్ని ఎంచుకుంటూ తిరుగులేని స్టార్డమ్తో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఆమె హిందీ, తెలుగు, తమిళ
ఒకప్పుడు హీరోల పక్కన నటిస్తూ అలరించడమే కథానాయికల పని. కాని ఇప్పుడు అలా కాదు నిర్మాతలుగా మారి వైవిధ్యమైన సినిమాలు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే అనుష్క శర్మ నిర్మాతగ�
హిందీ చిత్రసీమలో మహిళా ప్రధాన కథాంశాల్ని ఎంచుకొని సత్తా చాటుతోంది సీనియర్ కథానాయిక తాప్సీ. అదే సమయంలో వ్యక్తిగత జీవితాన్ని కూడా పరిపూర్ణంగా ఆస్వాదిస్తోంది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథిస్బోతో ఈ స�
నిత్యం వార్తల్లో నిలిచే తార.. తాప్సీ పన్ను. రెండేండ్ల విరామం తర్వాత, తెలుగులో తాను నటిస్తున్న చిత్ర విశేషాలను అభిమానులతో పంచుకొంది తాప్సీ. పర్యావరణ పరిరక్షణ విషయంలో తన ఆలోచనలను, భావాలను ‘మిషన్ ఇంపాజిబుల�