మలేషియాకు చెందిన బియాండ్ 4తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది టీ హబ్. బుధవారం టీ హబ్ కార్యాలయంలో బియాండ్ 4 సీఈవో ఎస్టీ రుబనేశ్వరన్, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు ఒప్పంద పత్రాలపై ఇరువురు సంతకాలు చే
సాఫ్ట్వేర్ కంపెనీల అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించగా..తాజాగా ఈ జాబితాలోకి మరో రెండు సంస్థలు వచ్చిచేరాయి.
ప్రైవేట్ ఈక్విటీ, ఏంజిల్ ఫండ్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏర్పాటు చేసిన మాగ్నిఫిక్ సెక్యూరిటీస్ టీ-హబ్తో ఒప్పందం చేసుకున్నది.