స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తుండడంతో, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర వై ద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు �
మంచిర్యాలలో రూ.1.25 కోట్లతో నిర్మించిన టీ-డయాగ్నోస్టిక్ డిస్ట్రిక్ హబ్ ప్రారంభోత్స వానికి సిద్ధమైంది. రెండు అంతస్థుల్లో కార్పొరేట్కు దీటుగా అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయగా, 134 రకాల రోగ నిర్ధారణ పరీక్�
సంగారెడ్డి జిల్లా ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ఉమ్మడి పాలనలో వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లాకు నిధుల వరద పారుతున్నది. ఫలితంగా అభివృద్ధి పరు�
రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది.