నిరుపేదల ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దవాఖానలకు వచ్చే రోగులకు కనీస స్థాయి షుగర్ పరీక్షలను కూడా చేయలేని దీనస్థితికి రేవంత్
పేదల ఆరోగ్యానికి మరింత భరోసా లభించనున్నదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.
పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(జీఎంహెచ్) ఆవరణలో డయాగ్నొస్టిక్స్ కేంద్రాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
మూడేండ్లలో తట్టెడు మట్టి తియ్యలేదు బీబీనగర్లో ఆపరేషన్ థియేటర్ లేదు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి బాధ్యత లేదా? 70 ఏండ్లలో మూడే వైద్య కళాశాలలు ఏడేండ్లలో 33 మంజూరు చేసిన కేసీఆర్ కేంద్రంపై మంత్రి హరీశ్రా�