ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు తీసుకొచ్చి ఆర్టీసీకి అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అధ్
ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక చట్టాల రక్షణ కోసం కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య పిలుపునిచ్చారు.