‘నేను న్యాయమూర్తిని.. కసాయిని కాద’ని బ్రిటిషర్ల ముఖంపై చెప్పేశాడు. ‘నేటి ఘటనలతో నాకెలాంటి సంబంధమూ లేదు. వీటి పర్యవసానాలకూ నాకు సంబంధం లేదు. కాబట్టి వాటికి నేను బాధ్యత వహించను’
సంప్రదాయ గుజరాతీ వస్త్రధారణతో మదురై నగరంలో అడుగుపెట్టిన గాంధీజీ తెల్లవారే సరికి మారిపోయారు. ఓ పేదరైతులా దర్శనమిచ్చారు. సెప్టెంబరు 22, 1921 రాత్రి ఏం జరిగింది? గాంధీ ఎందుకు మారిపోయారు?
ప్రపంచంలో ఎక్కడ ఏ ఉద్యమాలు జరిగినా అందులో ప్రసార మాధ్యమాలు కీలక పాత్రను పోషించాయి. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అనేక పత్రికలు ఉన్నా, అంతకంటే బృహత్తరమైన ఆయుధంగా ఇక్కడి దేశభక్తులు రేడియోను ఎన్నుకున్నారు