యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడి ఆలయ బంగారు తాపడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం తరుపున గురువారం రూ.1,60,110 రూపాయలు అందజేశారు. గజ్వేల్ విశ్రాంత ఉద్య
యాదాద్రి భువనగిరి : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి రానున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో దివ్య విమాన గోపురం బంగారు తాపడానికి బంగారం విరాళం అందజేసే�
మంత్రి మల్లారెడ్డి | యాదాద్రి గర్భగుడి విమాన గోపురం బంగారు తాపడం కోసం దాదాపుగా ఏడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లు విరాళంగా మంత్రి మల్లారెడ్డి సోమవారం యాదాద్రి ఆలయంలో ఈవో గీత కు అందజేశారు.