యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి విమానగోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్టకు చెందిన విఠల్, కల్పన దంపతులు రూ. 51,116 విరాళం సమర్పించుకున్నారు. శనివారం యాదాద్రి బాలాలయంలో ఆలయ ఏఈవో గజవెల్లి రమేశ్బాబుకు నగదు రసీదును అందజేశారు.