సమైక్య పాలనలో మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యానికి స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఆదిశగా కవులు, రచయితలను ప్రోత్సహించారు. ఉత్తమ కవులకు అవార్డులు అందించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చె�
నాడు ఏ చిన్న పని పడినా గుట్టలు దిగి రావాల్సి వచ్చేది. 23 కిలో మీటర్ల దూరంలోని కెరమెరికి కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. రాత్రి అయితే అటవీ జంతువుల భయానికి అక్కడే ఎక్కడో ఒకచోట పడుకుని తెల్లారి వచ్చే పరిస్థితి ఉ�
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు దండుగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగలా మార్చింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. ఈ క్రమంలో కరెంటు కోతలను ఎత్తేసింది. వ్యవసాయరంగాన�
ఉమ్మడి పాలనలో ఆకలికి చిరునామా పేదరికం, నిరక్షరాస్యతతో కన్నబిడ్డలనే అమ్ముకున్న వైనం స్వరాష్ట్రంలో తండాల రాతమార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం పంచాయతీగా గుర్తింపుతో మారిన దశ స్వయంపాలనతో అభివృద్ధిలో