టీఎస్పీఎస్సీ నిర్వహించిన డీఏవో పరీక్షలో అనూహ్య ఘటన చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి ఓఎంఆర్ షీట్ను మింగేశాడు.
భూమిపై జీవం ఆవిర్భవించడానికి కారణమైన సూర్యుడు.. గ్రహాలు ఒకదానికొకటి ఢీకొనకుండా క్రమపద్ధతిలో పరిభ్రమణం చేయడానికి కూడా సాయపడుతున్నాడు. అయితే బుధుడు, శుక్రుడితో పాటు భూమిని కూడా తనలో కలుపుకొని భస్మీపటలం �
జైపూర్: ఒక వ్యక్తి ఏకంగా 63 రూపాయి నాణేలు మింగాడు. దీంతో కడుపు నొప్పితో బాధ పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఎక్స్ రే తీసిన వైద్యులు ఆ వ్యక్తి కడుపులో పేరుకుపోయిన రూపాయి నాణేలను గుర్తించార�
బ్యాంకాక్: ఒక పెంపుడు పిల్లిని కొండచిలువ మింగేసింది. ఈ విషయం తెలుసుకున్న ఒక బాలిక కన్నీరుమున్నీరైంది. థాయిలాండ్కు చెందిన కంచి నార్డ్ కుటుంబం ఒక పిల్లిని పెంచుతున్నది. దానికి ‘హో జూన్’ అని పేరు పెట్టారు.