తిరుపతి: శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్టుకు రూ.2 లక్షలు విరాళంగా అందింది. ఓ అజ్ఞాత భక్తుడు ఈ మొత్తాన్ని విరాళంగా అందజేశారు. ఈ విరాళం డిడిని తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర తిరుపతిలోని ఎస్వీబ�
SVBC trust | అమెరికాలోని బోస్టన్లో ఉంటున్న రవి ఐకా తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల భారీ విరాళం అందించారు. ఈ మేరకు విరాళం చెక్కును తిరుమల శ్రీవ�
తిరుమల, మే 27: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ప్రమతి సాఫ్ట్వేర్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ పిఎస్.జయరాఘ
తిరుమల, మే 2: చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు. నాదనీరాజనం వేదికపై దాతలు విరాళానికి సంబంధించిన డీడీన�