వేదాలు విజ్ఞాన భాండాగారాలని, ఆధునిక మానవ సమాజం శాంతి సౌఖ్యాలతో జీవించటానికి వీటిలోని అంశాలు ఎంతో దోహదం చేస్తాయని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవం �
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ సదస్సు జరిగింది. యూనివర్సిటీ ఉపకులపతి, టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు కులసచివులు డాక్టర్ ఏవీ రాధేశ్యామ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింద�
సమాజ ప్రయోజనాల కోసం ఆధునిక శాస్త్రం, ప్రాచీన వేద శాస్త్రాల విజ్ఞానాన్ని కలపాల్సిన అవసరం ఉన్నదని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి పిలుపునిచ్చారు. ఆధునిక యుగ శాస్త్రాలకు సంబంధించిన వేదాల్లో పొందుపరిచిన అ�
తిరుపతి, జూన్ 18: లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న జ్యేష్ఠ మాస పూజా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీ శుక్లాదేవి అర్చనం శాస్త్రోక్తంగ