ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bapatla Accident) జరిగింది. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
Roja Selvamani | మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెల్వమణిపై కర్నూలు పోలీసులకు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. 2023 ఫిబ్రవరిలో మంత్రిగా ఉన్న సమయంలో బాపట్ల సూర్యలంక బీచ్లో దళితులను అవమానించారంటూ కర్నూలు త్రీట�
Beaches Closed | ఏపీలోని బాపట్ల జిల్లాలో రెండు బీచ్లను పోలీసులు అధికారులు తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో ఈ బీచ్లలో మునిగి ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రజలు సమ�