పర్యావరణ పరిరక్షణతో నే మానవాళి మనుగడ సాధ్యమని, ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రం లోని ఐటీ
baby girl Survives Miraculously | ఒక తల్లి ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో నీటిలో మునిగి తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోయారు. అదృష్టవశాత్తు ఆరు నెలల పసి పాప ప్రాణాలతో బయటపడింది.
అద్నాన్ కేకలు వేయడంతో సుమారు నాలుగు రోజుల తర్వాత గుర్తించిన రెస్క్యూ బృందాలు అతడ్ని సురక్షితంగా బయటకు తీశారు. అయితే ఈ నాలుగు రోజులపాటు తన మూత్రాన్ని తాగటంతోపాటు మొక్కల పూలు తిని ప్రాణాలు కాపాడుకున్నట్�